BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అయ్యప్ప ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజైన మెట్ల పూజ కార్యక్రమం

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
23 Mar, 2026 - 07:51 PM
364 వీక్షణలు

కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజైన మెట్ల పూజ కార్యక్రమం

సోమవారం మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది అనంతరం అయ్యప్ప స్వామి వారికి  18 మెట్ల  మహా పడిపూజ కార్యక్రమం  కేరళ స్వామి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఘనంగా  కార్యక్రమంలో వివిధ నాయకులు మరియు మాల  ధరించిన స్వాములు మరియు భక్తులు వివిధ గ్రామ ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో  మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారికి చాలా పెద్ద ఎత్తున భక్తి తో. స్వామియే శరణమయ్యప్ప అనే నామ స్మరణం చేయడం జరిగింది విజయవంతం చేసినారు