BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

అయ్యప్ప ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజైన మెట్ల పూజ కార్యక్రమం

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
23 Mar, 2026 - 07:51 PM
324 వీక్షణలు

కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజైన మెట్ల పూజ కార్యక్రమం

సోమవారం మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది అనంతరం అయ్యప్ప స్వామి వారికి  18 మెట్ల  మహా పడిపూజ కార్యక్రమం  కేరళ స్వామి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఘనంగా  కార్యక్రమంలో వివిధ నాయకులు మరియు మాల  ధరించిన స్వాములు మరియు భక్తులు వివిధ గ్రామ ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో  మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారికి చాలా పెద్ద ఎత్తున భక్తి తో. స్వామియే శరణమయ్యప్ప అనే నామ స్మరణం చేయడం జరిగింది విజయవంతం చేసినారు