BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

క్యాతనపల్లి కౌన్సిలర్లు గొప్ప సందేశాన్ని ఇచ్చారు

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 06:16 PM
98 వీక్షణలు

క్యాతనపల్లి కౌన్సిలర్ల నిర్ణయం రాజకీయాలకు మార్గదర్శకం: గంగుల కమలాకర్

క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి, దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు నమ్మి ఇచ్చిన ఓట్లకు గౌరవం ఇవ్వడం ముఖ్యమని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిబద్ధతతో నిలబడిన కౌన్సిలర్లను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో వారి వైఖరి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

కౌన్సిలర్లు ప్రదర్శించిన ఈ స్ఫూర్తి, పట్టుదల రాజకీయాల్లో సానుకూల మార్పులకు దారితీయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయగలవని పేర్కొన్నారు.

రాజకీయాల్లో నైతిక విలువలు మరింత బలపడేందుకు ఈ ఘటన నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు.