BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం

తెలంగాణ
03 Jun, 2025 - 06:36 AM
179 వీక్షణలు
భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం NTODAY NEWS నల్గొండ స్టాఫ్ రిపోర్టర్ కూనురు మధు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చిట్యాల ఎమ్మార్వో కృష్ణ నాయక్ తెలిపారు. మంగళవారం రోజున చిట్యాల మండల పరిధిలో పెద్ద కాపర్తి, వట్టిమర్తి గ్రామాలలో భూభారతి చట్టంపై రైతులకు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ కృష్ణా నాయక్ మాట్లాడుతూ భూభారతి చట్టం ప్రతి భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఈ సదస్సులో భాగంగా వట్టిమర్తి గ్రామంలో 41, పెద్ద కాపర్తి గ్రామంలో 46 ఫిర్యాదులు అందాయని తాసిల్దార్ కృష్ణ నాయక్ తెలియజేశారు. ఈ సదస్సులలో డిప్యూటీ తాసిల్దార్ విజయ, నర్రా మోహన్ రెడ్డి, గ్రామాల రైతులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube