BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

లోన్ల పేరిట మోసం ఇద్దరు మహిళలపై కేసు నమోదు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 09:52 AM
58 వీక్షణలు

రుణాలు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరు మహిళలపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలను సీఐ ప్రమోద్ రావు శనివారం వెల్లడించారు.

​పోలీసుల కథనం ప్రకారం... ఇక్బాల్ అహ్మద్ నగర్ కు చెందిన బద్రున్నిసా, మరియు గోపాలవాడకు చెందిన అరవ సుబ్బలక్ష్మి అనే ఇద్దరు మహిళలు సులభంగా లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికారు. రూ. 5 లక్షల లోన్ ఇప్పిస్తామంటూ దాదాపు పది మంది బాధితుల నుండి విడతల వారీగా మొత్తం రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు.

​డబ్బులు తీసుకుని ఎంతకాలమైనా లోన్ రాకపోవడంతో, బాధితులు సదరు మహిళలను నిలదీశారు. అయితే వారి నుంచి ఎటువంటి సరైన సమాధానం రాకపోగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం బాధితురాలు షేక్ రిజ్వానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు