BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
04 Apr, 2026 - 07:30 PM
267 వీక్షణలు

​లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  గొడుగుల పంపిణీ 

మండిపోతున్న ఎండల దృష్ట్యా వీధి వ్యాపారుల కష్టాలను గుర్తించి వారికి నీడనందించడం అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు అన్నారు.శనివారం చిట్యాల మున్సిపాలిటీలో లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో ప్రముఖ దాత గుడిపూడి వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చైర్మన్ మాట్లాడుతూ సమాజ సేవలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. వేసవి తాపానికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు ఈ గొడుగులు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వ్యాపారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచిన గుడిపూడి వెంకటేశ్వరరావును స్థానికులు, క్లబ్ సభ్యులు అభినందించారు. ​ ఎండలో వ్యాపారం చేసుకునే తమకు అండగా నిలిచినందుకు వీధి వ్యాపారులు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పందిరి రమేష్, రేగులగడ్డ నర్సింహా గౌడ్, కొల్లోజు శ్రీకాంత్, కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, పెందోట రవింద్రచారి , బొబ్బలి రామ్ రెడ్డి ,  దేశపాక రాజేష్, స్థానిక నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.