BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:44 PM
172 వీక్షణలు

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

రేపు దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఇది ఎలాంటి ప్రమాద సూచన కాదని పూర్తిగా పరీక్ష మాత్రమేనని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది భవిష్యత్తులో వరదలు తుఫానులు భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి రూపొందించిన అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నాయి ఈ పరీక్షలో భాగంగా మొబైల్ ఫోన్లకు ఒకేసారి పరీక్ష సందేశం చేరడంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపించనుంది ఇది కేవలం వ్యవస్థ పనితీరు పరిశీలన మాత్రమేనని అధికారులు తెలిపారు ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ అంతర్జాతీయ సిఫారసుల ఆధారంగా రూపొందిన సందేశ ప్రమాణ విధానం ప్రకారం పనిచేస్తుండగా ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది ఈ సాంకేతికత ద్వారా విపత్తు సమయంలో సెకన్లలోనే లక్షల మందికి సమాచారం చేరే అవకాశం ఉండగా వరదలు తుఫానులు వంటి ప్రమాదాల ముందు ముందస్తు హెచ్చరికలు పంపి ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు ప్రమాదం ఉన్న ప్రాంతంలోని ఫోన్లకే హెచ్చరికలు పంపే విధంగా ఈ వ్యవస్థ రూపొందించబడినట్లు కేంద్రం వెల్లడించింది