BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
23 Apr, 2026 - 03:44 PM
53 వీక్షణలు

మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

​అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద మంచిర్యాల (MNCL) 'ఏ-గ్రేడ్' రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయించిన రూ. 26.49 కోట్ల నిధులు ప్రస్తుత అవసరాలకు సరిపోవని, స్టేషన్ స్థాయికి తగినట్లుగా అదనపు నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. 2024 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ పనులను ప్రారంభించగా, రామగుండం స్టేషన్ పనుల ప్రభావం వల్ల మంచిర్యాలలో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల అధికారుల పర్యటనతో పనులు వేగం పుంజుకున్నప్పటికీ, స్టేషన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధుల అవసరం ఉందని, ఈ మేరకు కేంద్రానికి విన్నవించినట్లు ఎంపీ పేర్కొన్నారు