BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

మృతుని కుటుంబానికి జనసేన అండ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Mar, 2026 - 06:59 PM
83 వీక్షణలు

మహానంది :-మృతుని కుటుంబానికి అండగా JanaSena Party  - మారెడ్డిరామయ్య  జనసేన_నాయకులు


శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం బుక్కాపురం మజారా పుట్టు పల్లె  గ్రామ యువకుడు  శ్రీను అకాలమరణంలో కుటుంబానికి అండగా జనసైనికుల సహకారంతో 

అంత్య క్రియలకు రూ 5000 ఆర్ధిక సహాయం చేయడం జరిగింది,నిండు గర్భిణి అయిన మృతుని భార్యకు,ఆ కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపిన Ramaiah Maareddy Ramaiah Maareddy 

ఈ కార్యక్రమంలో జనసైనికులు  ఖాదరయ్య,కొల్లి జయపాల్, తిరుపాల్ , చిక్యాల చంద్ర,దిమ్ము దేవరాజు,దిమ్ము మధు  వీర మహిళలు దీప,పూజిత ,వరలక్ష్మి, మార్తమ్మ  పాల్గొన్నారు.