www.ntodaynews.com
మృతుని కుటుంబానికి జనసేన అండ
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
మహానంది :-మృతుని కుటుంబానికి అండగా JanaSena Party - మారెడ్డిరామయ్య జనసేన_నాయకులు
శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం బుక్కాపురం మజారా పుట్టు పల్లె గ్రామ యువకుడు శ్రీను అకాలమరణంలో కుటుంబానికి అండగా జనసైనికుల సహకారంతో
అంత్య క్రియలకు రూ 5000 ఆర్ధిక సహాయం చేయడం జరిగింది,నిండు గర్భిణి అయిన మృతుని భార్యకు,ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన Ramaiah Maareddy Ramaiah Maareddy
ఈ కార్యక్రమంలో జనసైనికులు ఖాదరయ్య,కొల్లి జయపాల్, తిరుపాల్ , చిక్యాల చంద్ర,దిమ్ము దేవరాజు,దిమ్ము మధు వీర మహిళలు దీప,పూజిత ,వరలక్ష్మి, మార్తమ్మ పాల్గొన్నారు.