BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

మఠంగూడెంలో రహదారి మరమ్మతులు – ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తక్షణ స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 03:12 PM
26 వీక్షణలు

మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో రహదారి సమస్యపై స్థానికులు చేసిన వినతికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.

ఏలూరు–చింతలపూడి ప్రధాన రహదారిలో గుంతల కారణంగా ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే తారు రహదారి మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.

ఈ పనులను టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తుంపాటి కిషోర్, లింగపాలెం మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళం సోమ్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

తక్షణ చర్యలతో రహదారి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసినందుకు గ్రామస్తులు, వాహనదారులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.