BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మఠంగూడెంలో రహదారి మరమ్మతులు – ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తక్షణ స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 03:12 PM
84 వీక్షణలు

మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో రహదారి సమస్యపై స్థానికులు చేసిన వినతికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.

ఏలూరు–చింతలపూడి ప్రధాన రహదారిలో గుంతల కారణంగా ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే తారు రహదారి మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.

ఈ పనులను టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తుంపాటి కిషోర్, లింగపాలెం మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళం సోమ్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

తక్షణ చర్యలతో రహదారి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసినందుకు గ్రామస్తులు, వాహనదారులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.