BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

​ముల్కల్ల ఇసుక రీచ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 07:32 PM
61 వీక్షణలు

మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక తరలింపు ​ఓటీపీ లేని ట్రాక్టర్లకు అనుమతి లేదు

​మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఇసుక రీచ్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇసుక తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మన ఇసుక వాహనం' యాప్ ద్వారా అధికారికంగా ఇసుకను బుక్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఇసుకను తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను రవాణా చేసినట్లైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.

​ఇసుక రవాణాలో పారదర్శకతను పాటించాలని, ఓటీపీ లేని ఏ ఒక్క ట్రాక్టర్‌ కూడా ఇసుక రీచ్ నుంచి బయటకు వెళ్లకూడదని కలెక్టర్ అధికారులను కచ్చితంగా ఆదేశించారు. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసి అక్రమాలను అరికట్టాలని ఆయన సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు