BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నేటి నుండి వంట ఇంధన సర్వే ప్రారంభం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 01:31 PM
72 వీక్షణలు

నేటి నుండి వంట ఇంధన సర్వే ప్రారంభం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వంట ఇంధన వినియోగంపై సమగ్ర సర్వేను నేటి నుంచి ప్రారంభించింది. సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలు వంటకు ఉపయోగిస్తున్న విధానాలపై వివరాలు సేకరిస్తున్నారు.

ఈ సర్వే మార్చి 23, 2026 నుంచి అమలులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. సర్వే కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగించి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.

ఇళ్లలో గ్యాస్, పైప్ గ్యాస్, కట్టెల పొయ్యి లేదా విద్యుత్ పరికరాల ద్వారా వంట చేస్తున్నారా అనే వివరాలు నమోదు చేయనున్నారు. సేకరించిన సమాచారాన్ని వ్యక్తిగత గుర్తింపు ప్రక్రియ ద్వారా ధృవీకరించనున్నారు. ఇందుకోసం వేలిముద్ర లేదా సంకేత సంఖ్య విధానాన్ని అనుసరిస్తారు.

ప్రజల వంట ఇంధన వినియోగంపై ఖచ్చితమైన సమాచారం సేకరించడం ద్వారా భవిష్యత్ సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.