BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

నేటితో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 03:37 PM
25 వీక్షణలు

జవహర్ లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేటితో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం 4,399 రోజులు పదవిలో కొనసాగిన రికార్డును అధిరోహించారు.

ఈ పరిణామంతో, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డు (4,398 రోజులు) బద్దలైంది. నెహ్రూ మొత్తం 6,130 రోజులు ప్రధానిగా ఉన్నప్పటికీ, 1947 ఆగస్టు 15 నుండి 1952 మే 12 వరకు దేశంలో తొలి సాధారణ ఎన్నికలు జరగకుండానే పదవిలో ఉన్నారు. సాధారణ ఎన్నికల తర్వాతే ఆయన ‘ఎలెక్టెడ్ పీఎం’గా బాధ్యతలు చేపట్టారు.