BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

నెంబర్ ప్లేట్ లేని 11 వాహనాలు సీజ్!

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
31 May, 2026 - 06:18 AM
115 వీక్షణలు

నార్కెట్‌పల్లి పరిధిలో పోలీసులు  ప్రత్యేక తనిఖీలు

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి టౌన్ పరిధిలో పోలీసులు ఆదివారం నాడు ప్రత్యేక తనిఖీలు  నిర్వహించారు. నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 11 వాహనాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ వాహనాలకు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి.అని , ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కేవలం  ముగిసిపోయేవి కావని, భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగుతాయని ఎస్సై విష్ణు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించి, సరైన పత్రాలతో మరియు నెంబర్ ప్లేట్లతోనే వాహనాలను నడపాలని ఆయన కోరారు.