BREAKING
ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం కొమ్మినేని సూపర్ స్పెషలిటీ హాస్పటల్ సౌజన్యంతో నియోజకవర్గం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026 ఏపీలో బగ్గుమంటున్న ఎండలు ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు మదనపల్లె లో ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన బాధితులు... చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఇండో – కివీస్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎవరికి ప్రయోజనకరం? అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం కొమ్మినేని సూపర్ స్పెషలిటీ హాస్పటల్ సౌజన్యంతో నియోజకవర్గం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026 ఏపీలో బగ్గుమంటున్న ఎండలు ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు మదనపల్లె లో ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన బాధితులు... చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఇండో – కివీస్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎవరికి ప్రయోజనకరం? అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు
www.ntodaynews.com

నిబంధనలు మీరితే వ్యాపారులపై చర్యలు: వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 11:57 AM
10 వీక్షణలు

మంచిర్యాల విభాగం పరిధిలోని ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారులు అందరూ 2026-27 సంవత్సరానికి గాను ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జన్నారం వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ ఆదేశించారు. వ్యాపారులందరూ తమ అనుమతి పత్రాలను సకాలంలో పునరుద్ధరణ చేసుకోవాలని, దుకాణాలలో గరిష్ట చిల్లర ధరల బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఎరువుల అమ్మకాలు కేవలం ఎలక్ట్రానిక్ అమ్మకపు యంత్రం (ఈ-పోస్) ద్వారానే జరగాలని, అలాగే గ్లైఫోసేట్, నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినమైన నిషేధం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.