BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

నిబంధనలు మీరితే వ్యాపారులపై చర్యలు: వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 11:57 AM
95 వీక్షణలు

మంచిర్యాల విభాగం పరిధిలోని ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారులు అందరూ 2026-27 సంవత్సరానికి గాను ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జన్నారం వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ ఆదేశించారు. వ్యాపారులందరూ తమ అనుమతి పత్రాలను సకాలంలో పునరుద్ధరణ చేసుకోవాలని, దుకాణాలలో గరిష్ట చిల్లర ధరల బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఎరువుల అమ్మకాలు కేవలం ఎలక్ట్రానిక్ అమ్మకపు యంత్రం (ఈ-పోస్) ద్వారానే జరగాలని, అలాగే గ్లైఫోసేట్, నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినమైన నిషేధం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.