BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

నక్సల్స్ హింసపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన ప్రధాని నరేంద్ర మోదీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:04 PM
38 వీక్షణలు

న్యూఢిల్లీ: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గతంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయని, అప్పటి ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వ వాహనాలు వెళ్లినా బుల్లెట్ల వర్షం కురిసేదని, అయితే 2014 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయని పేర్కొన్నారు.

నక్సల్ టెర్రరిజం ప్రస్తుతం అంతిమ దశకు చేరుకుందని, నక్సల్స్ ప్రభావిత జిల్లాలను తమ ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాలుగా గుర్తించి అభివృద్ధి బాట పట్టించిందన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలు ఇప్పుడు వృద్ధికి ఇంజిన్లుగా మారాయని చెప్పారు.

భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని, అంతర్జాతీయంగా విశ్వసనీయ శక్తిగా ఎదిగిందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి వెయ్యేళ్ల భవిష్యత్తును నిర్మించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని అన్నారు.

దిల్లీలో సోమవారం జరిగిన రిపబ్లిక్ సమ్మిట్–2026లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.