www.ntodaynews.com
నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధానకార్యదర్శి బైరెడ్డి శబరి, కలెక్టర్, మంత్రి పరూక్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు నంద్యాల MP బైరెడ్డి శబరి నంద్యాల పట్టణం లోని రోజాకుంట వద్ద నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు xఫరూఖ్ , జిల్లా కలెక్టర్ రాజకుమారి , మునిసిపల్ కమిషనర్ శేషన్న , అధికారులు, టిడిపి కార్యకర్తలతో కలిసి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది.
సమాజం లోని వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ కార్యక్రమం నిజంగా ఆదరణీయమైనది. ప్రతి ఇంటికి సంక్షేమం చేరేలా, ప్రతి కుటుంబానికి భరోసా కలిగించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.