www.ntodaynews.com
న్యూఢిల్లీ: పద్మశ్రీ అవార్డుల గ్రహీతలకు ఘన సత్కారం
జాతీయం
పద్మశ్రీ అవార్డులు స్వీకరించనున్న ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లను న్యూఢిల్లీలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నారా లోకేష్తో కలిసి బీకే పార్థసారథి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు పాల్గొని, పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న సినీ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు.
సినీ రంగంలో విశిష్ట సేవలు అందించిన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.