BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

లాటరీ పేరుతో మోసం చేస్తే చట్టపర చర్యలు - చిట్యాల ఎస్ఐ ఎన్ ధర్మ

తెలంగాణ
02 Oct, 2024 - 12:53 AM
199 వీక్షణలు
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిసర ప్రాంతాలలో దసరా పండుగ పురస్కరించుకొని కొందరు వ్యక్తులు 100 కొట్టు మేకను పట్టు, అంటూ పలు గ్రామాలలో 100, 200, 51, రూపాయలు పెట్టి లాటరీ ద్వారా అక్రమ సంపాదన చేస్తున్నారని ఇటువంటి లాటరీ పద్ధతికి తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందని అటువంటి లాటరీలు పెట్టి అక్రమ దందాకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని పరిసర ప్రాంతాలలో ఇటువంటి లాటరీ స్కీములను నిర్వహిస్తున్న కొంతమందిని చిట్యాల పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని ఎటువంటి చర్యలకు పాలు పడితే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని చిట్యాల ఎస్ఐ ధర్మ తెలిపారు.