BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్‌లో అరుదైన ఘటన

తెలంగాణ
/ నిర్మల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 03:05 PM
254 వీక్షణలు

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్‌లో అరుదైన ఘటన

నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ ఒకే డెలివరీలో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మనిచ్చింది. వైద్యుల వివరాల ప్రకారం, దాదాపు ప్రతి 8 వేల మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలాంటి అరుదైన ప్రసవం జరిగే అవకాశం ఉంటుందని డాక్టర్ శశికాంత్ తెలిపారు.

ప్రసవ సమయంలో తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, వైద్య బృందం అప్రమత్తంగా చికిత్స అందించి తల్లితో పాటు ముగ్గురు నవజాత శిశువులను సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.