BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్‌లో అరుదైన ఘటన

తెలంగాణ
/ నిర్మల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 03:05 PM
340 వీక్షణలు

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్‌లో అరుదైన ఘటన

నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ ఒకే డెలివరీలో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మనిచ్చింది. వైద్యుల వివరాల ప్రకారం, దాదాపు ప్రతి 8 వేల మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలాంటి అరుదైన ప్రసవం జరిగే అవకాశం ఉంటుందని డాక్టర్ శశికాంత్ తెలిపారు.

ప్రసవ సమయంలో తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, వైద్య బృందం అప్రమత్తంగా చికిత్స అందించి తల్లితో పాటు ముగ్గురు నవజాత శిశువులను సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.