www.ntodaynews.com
గుంటుక యాకమ్మను పరామర్శించిన కంటాయపాలెం గ్రామ సర్పంచ్
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
కంటాయపాలెం గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వర చార్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది అయిన గుంటుక యాకమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఖమ్మం లోని ప్రశాంతి హాస్పిటల్ కి వెళ్లి ఆమెను పరామర్శించి, డాక్టర్ గారిని కలిసి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని యాకమ్మ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మాట్లాడి రావడం జరిగింది