BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

ప్రపంచ సంక్షోభంలో భారత్ ధైర్యంగా నిలుస్తుంది

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:25 PM
53 వీక్షణలు

ప్రపంచ సంక్షోభంలో భారత్ ధైర్యంగా నిలుస్తుంది: మోదీ

Mar 29, 2026

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా భారత్ ఏమాత్రం వెనుకడుగు వేయదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇంధన సంక్షోభం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉందన్నారు.

ఆదివారం జరిగిన 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోట్లాది భారతీయుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.

స్వార్థ రాజకీయాల కోసం వదంతులు సృష్టించవద్దని హెచ్చరించిన మోదీ, ప్రజలు అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.

ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నామని వెల్లడించారు.