BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ప్రపంచ సంక్షోభంలో భారత్ ధైర్యంగా నిలుస్తుంది

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:25 PM
80 వీక్షణలు

ప్రపంచ సంక్షోభంలో భారత్ ధైర్యంగా నిలుస్తుంది: మోదీ

Mar 29, 2026

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా భారత్ ఏమాత్రం వెనుకడుగు వేయదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇంధన సంక్షోభం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉందన్నారు.

ఆదివారం జరిగిన 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోట్లాది భారతీయుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.

స్వార్థ రాజకీయాల కోసం వదంతులు సృష్టించవద్దని హెచ్చరించిన మోదీ, ప్రజలు అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.

ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నామని వెల్లడించారు.