BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఈ నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

తెలంగాణ
15 Feb, 2026 - 02:56 PM
210 వీక్షణలు
ఈ నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 16 (సోమవారం)న ప్రత్యేక వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రజలు తమ అర్జీలను సంబంధిత కార్యాలయాల్లో ప్రత్యక్షంగా సమర్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీలను ఆన్లైన్‌లో meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్జీ పరిష్కార స్థితి వివరాలను అదే వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. అర్జీదారులు ముందుగా తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, అక్కడ పరిష్కారం కాని అంశాలకే జిల్లా కేంద్ర వేదికకు హాజరుకావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. #PublicGrievance #MeeKosam #NandyalDistrict #APGovernment #CitizenServices Follow us on Website Facebook Instagram YouTube