BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:29 PM
181 వీక్షణలు

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ చాట్రాయిలో రైతులకు అవగాహన కార్యక్రమం

చాట్రాయి, 16-05-2026:

వ్యవసాయ శాఖ రూపొందించిన APAIMS ఫార్మర్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరమని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు వరి సాగులో వివిధ యాజమాన్య పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యత, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్ అంశాలు, వాతావరణ హెచ్చరికలు, పంటలపై చీడపీడలను గుర్తించే విధానం, నీటి లభ్యత వంటి కీలక సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

పంట సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. రైతు సేవ కేంద్రాల్లోని VAA, VHAలను సంప్రదిస్తే యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి రైతు APAIMS యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదే సందర్భంగా చాట్రాయి మండల రైతులకు అవసరమైన జీలుగా, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను రైతు సేవ కేంద్రాలకు అందజేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువులను రైతులు 50 శాతం రాయితీపై పొందాలని కోరారు.

చాట్రాయి గ్రామంలో రైతులకు APAIMS ఫార్మర్ యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.