BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

రూ.11.82 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో మోడల్ అరెస్ట్.. బ్యాంకాక్ నుంచి ముంబైకి రాగానే పట్టివేత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:55 AM
12 వీక్షణలు

ముంబై ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది. మిస్ కేరళ-2025 రన్నరప్, మోడల్ హర్షా సన్నీ ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు నిన్న రాత్రి చేరుకున్న ఆమె కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె ట్రాలీ బ్యాగులో వ్యాక్యూమ్ సీల్ చేసి దాచిన 11 కిలోల డ్రగ్స్ గుర్తించారు.

వాటి మార్కెట్ విలువ సుమారు రూ.11.82 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. దీంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.