BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

రూ.56 కోట్ల ఆస్తి ఉన్నా మనశ్శాంతి లేదు.. 23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్‌బై చెప్పిన ఎన్నారై!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
17 వీక్షణలు

అమెరికాలో 23 ఏళ్లుగా స్థిరపడిన ఓ భారతీయ ఎన్నారై, యూఎస్‌కు గుడ్‌బై చెప్పి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద సుమారు రూ.56 కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ, మనశ్శాంతి మాత్రం దొరకలేదని వెల్లడించాడు.

ఎన్ని విజయాలు సాధించినా, ఎంత సంపాదించినా అమెరికాలో ఇప్పటికీ తనను "పరాయి వ్యక్తి"గానే చూస్తున్నారనే భావన వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజం అండగా ఉండటం ఎంతో ముఖ్యమని భావించి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు స్వదేశానికి రావడాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు భారత్‌లోని సవాళ్లను గుర్తు చేస్తూ మరోసారి ఆలోచించాలని సూచిస్తున్నారు.

ఈ ఘటన డబ్బు, సంపద కంటే కుటుంబ బంధాలు, సామాజిక అనుబంధాలే జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇస్తాయనే చర్చకు తెరలేపింది.