BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

రూ.56 కోట్ల ఆస్తి ఉన్నా మనశ్శాంతి లేదు.. 23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్‌బై చెప్పిన ఎన్నారై!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
105 వీక్షణలు

అమెరికాలో 23 ఏళ్లుగా స్థిరపడిన ఓ భారతీయ ఎన్నారై, యూఎస్‌కు గుడ్‌బై చెప్పి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద సుమారు రూ.56 కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ, మనశ్శాంతి మాత్రం దొరకలేదని వెల్లడించాడు.

ఎన్ని విజయాలు సాధించినా, ఎంత సంపాదించినా అమెరికాలో ఇప్పటికీ తనను "పరాయి వ్యక్తి"గానే చూస్తున్నారనే భావన వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజం అండగా ఉండటం ఎంతో ముఖ్యమని భావించి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు స్వదేశానికి రావడాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు భారత్‌లోని సవాళ్లను గుర్తు చేస్తూ మరోసారి ఆలోచించాలని సూచిస్తున్నారు.

ఈ ఘటన డబ్బు, సంపద కంటే కుటుంబ బంధాలు, సామాజిక అనుబంధాలే జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇస్తాయనే చర్చకు తెరలేపింది.