BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రోడ్లపైనే ధాన్యం లారీలు. ఆందోళనలో రైతన్నలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
12 Apr, 2026 - 07:09 AM
307 వీక్షణలు

రోడ్లపైనే ధాన్యం లారీలు. ఆందోళనలో రైతన్నలు

చర్చలు జరిగిన తర్వాతే ధాన్యం దిగుమతి అంటున్న మిల్లర్లు

చిట్యాల మండల పరిధిలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ధాన్యం అమ్ముకోవడానికి వారాల తరబడి వేచి చూస్తున్న రైతులు ఒకవైపు, ధాన్యం లోడింగ్ చేసినా అన్లోడ్ కాక రోడ్ల పక్కన పడిగాపులు కాస్తున్న లారీ డ్రైవర్లు మరోవైపు.. వెరసి మండలంలో ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరగా జరుగుతోంది.

* ​అధికారుల జోక్యం అవసరం

​ఈ సంక్షోభంపై పౌరసరఫరాల శాఖ అధికారులు మరియు మండల యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. మిల్లర్లతో చర్చలు జరిపి, అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని అటు రైతులు, ఇటు లారీ డ్రైవర్లు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఐకెపి కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం క్షేమంగా మిల్లులకు చేరితేనే రైతులకు ఊరట లభిస్తుంది.
​సంబంధిత ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో, ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో వేచి చూడాలి.

* ప్రభుత్వం చర్చల తర్వాతనే ధాన్యం తీసుకుంటాం -- రైస్ మిల్లర్లు

ఈ సంఘటనపై రైస్ మిల్లర్లను వివరణ అడగగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ధాన్యాన్ని తీసుకుంటామని తెలిపారు సోమవారం తెలంగాణ రైస్ మిల్లల్లా అసోసియేషన్ ఆదేశానుసారం ధాన్యాన్ని తీసుకుంటామని తెలిపారు

* అధికారులు , మిల్లర్లు పొంతననేని సమాధానం

అధికారులకు విచారించగా అన్లోడ్ చేస్తున్నామని వారు చెప్తున్నారు కానీ రైస్ మిల్లర్లు మాత్రం చర్చలు జరిపిన తర్వాతే లారీలను అనువదిస్తామని చెప్తున్నారు ఈ గందరగోల పరిస్థితులలో రైతులు పండించిన ధాన్యం ఏం చేస్తారు అధికారులకు మిల్లర్లకే తెలియాలి..