BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రోడ్లపైనే ధాన్యం లారీలు. ఆందోళనలో రైతన్నలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Apr, 2026 - 07:09 AM
359 వీక్షణలు

రోడ్లపైనే ధాన్యం లారీలు. ఆందోళనలో రైతన్నలు

చర్చలు జరిగిన తర్వాతే ధాన్యం దిగుమతి అంటున్న మిల్లర్లు

చిట్యాల మండల పరిధిలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ధాన్యం అమ్ముకోవడానికి వారాల తరబడి వేచి చూస్తున్న రైతులు ఒకవైపు, ధాన్యం లోడింగ్ చేసినా అన్లోడ్ కాక రోడ్ల పక్కన పడిగాపులు కాస్తున్న లారీ డ్రైవర్లు మరోవైపు.. వెరసి మండలంలో ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరగా జరుగుతోంది.

* ​అధికారుల జోక్యం అవసరం

​ఈ సంక్షోభంపై పౌరసరఫరాల శాఖ అధికారులు మరియు మండల యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. మిల్లర్లతో చర్చలు జరిపి, అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని అటు రైతులు, ఇటు లారీ డ్రైవర్లు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఐకెపి కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం క్షేమంగా మిల్లులకు చేరితేనే రైతులకు ఊరట లభిస్తుంది.
​సంబంధిత ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో, ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో వేచి చూడాలి.

* ప్రభుత్వం చర్చల తర్వాతనే ధాన్యం తీసుకుంటాం -- రైస్ మిల్లర్లు

ఈ సంఘటనపై రైస్ మిల్లర్లను వివరణ అడగగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ధాన్యాన్ని తీసుకుంటామని తెలిపారు సోమవారం తెలంగాణ రైస్ మిల్లల్లా అసోసియేషన్ ఆదేశానుసారం ధాన్యాన్ని తీసుకుంటామని తెలిపారు

* అధికారులు , మిల్లర్లు పొంతననేని సమాధానం

అధికారులకు విచారించగా అన్లోడ్ చేస్తున్నామని వారు చెప్తున్నారు కానీ రైస్ మిల్లర్లు మాత్రం చర్చలు జరిపిన తర్వాతే లారీలను అనువదిస్తామని చెప్తున్నారు ఈ గందరగోల పరిస్థితులలో రైతులు పండించిన ధాన్యం ఏం చేస్తారు అధికారులకు మిల్లర్లకే తెలియాలి..