BREAKING
రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య
www.ntodaynews.com

ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ ని సన్మానించడం జరిగింది

తెలంగాణ
20 May, 2025 - 07:22 AM
74 వీక్షణలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో కదిరి మండలంలోని మొటుకుపల్లి కార్యాలయం నందు ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ ని మదర్ థెరిస్సా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేసి శాలువతో సన్మానించడం జరిగింది. తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రతినెల గర్భవతులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో మంచు ఫెర్రర్ గారిని ఇన్వేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచో ఫెర్రర్ గారు మాట్లాడుతూ యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనమని అన్నారు. సమయం చూసుకొని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కచ్చితంగా వస్తామన్నారు. Follow us on Website Facebook Instagram YouTube