BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ ని సన్మానించడం జరిగింది

తెలంగాణ
20 May, 2025 - 07:22 AM
125 వీక్షణలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో కదిరి మండలంలోని మొటుకుపల్లి కార్యాలయం నందు ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ ని మదర్ థెరిస్సా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేసి శాలువతో సన్మానించడం జరిగింది. తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రతినెల గర్భవతులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో మంచు ఫెర్రర్ గారిని ఇన్వేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచో ఫెర్రర్ గారు మాట్లాడుతూ యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనమని అన్నారు. సమయం చూసుకొని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కచ్చితంగా వస్తామన్నారు. Follow us on Website Facebook Instagram YouTube