BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత

తెలంగాణ
22 Apr, 2025 - 09:08 AM
104 వీక్షణలు
రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత --- సిఐ కే నాగరాజు (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామంలో నల్గొండ జిల్లా S.P శరత్ శంద్ర పవార్ ఆదేశాల రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా  చిట్యాల పోలీస్ వారి అధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు సీఐ కే నాగరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాలు జరగకుండా రోడ్డు నియమాలను పాటిస్తూ తమ యొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఉంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, అన్నారు. ఈ కార్యక్రమానికి చిట్యాల SI N.ధర్మ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube