BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సమ్మెలో సిబ్బంది.. రంగంలోకి సర్పంచ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
17 Mar, 2026 - 04:42 AM
314 వీక్షణలు

గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసేందుకు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో నీ బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ అరుదైన రీతిలో స్పందించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి వీధి వీధికి వెళ్లి చెత్తను సేకరించారు. ఐదు నెలలుగా అందని జీతాలు

​గత ఐదు నెలలుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరు కావడం లేదు. చివరికి పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ కూడా జీతం రాక పని మానేయడంతో గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్యం క్షీణించి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గమనించిన సర్పంచ్, అధికారుల కోసం వేచి చూడకుండా స్వయంగా రంగంలోకి దిగారు. పదవిలో ఉన్నామన్న అహంకారం లేకుండా గ్రామం కోసం సర్పంచ్ పడుతున్న శ్రమ ఆదర్శప్రాయం" అని స్థానికులు కొనియాడారు.​సర్పంచ్ చొరవను అభినందిస్తూనే, మరోవైపు పంచాయతీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి, పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని, తద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.