BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఖైదీలా బతికా.. అందుకే కడతేర్చా: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితురాలి సంచలన వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
65 వీక్షణలు
బెంగళూరులో తల్లిదండ్రులు, చెల్లెలిని హత్య చేసి అరెస్టైన నిందితురాలు శ్వేత (25) కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కృష్ణరాజపురం పోలీసుల ఆధ్వర్యంలో ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు.
పుదుచ్చేరిలో అరెస్టు చేసిన శ్వేతను బెంగళూరుకు తీసుకొచ్చిన పోలీసులు, 47వ ఏసీజేఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమెను వారం రోజులపాటు పోలీసు కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
విచారణలో శ్వేత సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తాను చిన్నప్పటి నుంచి "ఖైదీలా జీవించానని, స్వేచ్ఛగా ఉండేందుకు కుటుంబం అవకాశం ఇవ్వలేదని" ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో శ్వేతతో సహజీవనం చేస్తున్న కెనెత్‌ను కూడా పోలీసులు పుదుచ్చేరిలోని అణ్ణాసాలై సమీపంలో గుర్తించి, ఓర్లియన్‌పేట పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల వెనుక ఉన్న పూర్తి కారణాలు, కెనెత్ పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.