BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఖైదీలా బతికా.. అందుకే కడతేర్చా: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితురాలి సంచలన వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
18 వీక్షణలు
బెంగళూరులో తల్లిదండ్రులు, చెల్లెలిని హత్య చేసి అరెస్టైన నిందితురాలు శ్వేత (25) కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కృష్ణరాజపురం పోలీసుల ఆధ్వర్యంలో ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు.
పుదుచ్చేరిలో అరెస్టు చేసిన శ్వేతను బెంగళూరుకు తీసుకొచ్చిన పోలీసులు, 47వ ఏసీజేఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమెను వారం రోజులపాటు పోలీసు కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
విచారణలో శ్వేత సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తాను చిన్నప్పటి నుంచి "ఖైదీలా జీవించానని, స్వేచ్ఛగా ఉండేందుకు కుటుంబం అవకాశం ఇవ్వలేదని" ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో శ్వేతతో సహజీవనం చేస్తున్న కెనెత్‌ను కూడా పోలీసులు పుదుచ్చేరిలోని అణ్ణాసాలై సమీపంలో గుర్తించి, ఓర్లియన్‌పేట పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల వెనుక ఉన్న పూర్తి కారణాలు, కెనెత్ పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.