BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఖైదీలా బతికా.. అందుకే కడతేర్చా: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితురాలి సంచలన వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
87 వీక్షణలు
బెంగళూరులో తల్లిదండ్రులు, చెల్లెలిని హత్య చేసి అరెస్టైన నిందితురాలు శ్వేత (25) కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కృష్ణరాజపురం పోలీసుల ఆధ్వర్యంలో ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు.
పుదుచ్చేరిలో అరెస్టు చేసిన శ్వేతను బెంగళూరుకు తీసుకొచ్చిన పోలీసులు, 47వ ఏసీజేఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమెను వారం రోజులపాటు పోలీసు కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
విచారణలో శ్వేత సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తాను చిన్నప్పటి నుంచి "ఖైదీలా జీవించానని, స్వేచ్ఛగా ఉండేందుకు కుటుంబం అవకాశం ఇవ్వలేదని" ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో శ్వేతతో సహజీవనం చేస్తున్న కెనెత్‌ను కూడా పోలీసులు పుదుచ్చేరిలోని అణ్ణాసాలై సమీపంలో గుర్తించి, ఓర్లియన్‌పేట పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల వెనుక ఉన్న పూర్తి కారణాలు, కెనెత్ పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.