BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

స్వీడన్ అత్యున్నత పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 05:34 PM
119 వీక్షణలు

స్టాక్‌హోమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన “రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్”లోని “కమాండర్ గ్రాండ్ క్రాస్” బిరుదుతో మోదీని సత్కరించింది. విదేశీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలకు స్వీడన్ అందించే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

భారత్–స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య మరియు సాంకేతిక సహకార విస్తరణలో ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు స్వీడన్ ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠను మరింత పెంచుతున్న మోదీకి లభించిన ఇది 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషంగా మారింది.

స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అక్కడి ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో వాణిజ్యం, హరిత ఇంధనం, ఆధునిక సాంకేతికత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.