BREAKING
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు
www.ntodaynews.com

జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు

తెలంగాణ
13 Feb, 2026 - 08:21 AM
55 వీక్షణలు
మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి,  జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 (144) అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియమావళి (MCC) ప్రకారం జిల్లాలో కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిర్భయంగా, పారదర్శకంగా జరగేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఏ ప్రజా లేదా ప్రైవేట్ ప్రదేశంలో ముగ్గురికి మించి వ్యక్తులు గుమికూడరాదని స్పష్టం చేశారు. అనధికార సమావేశాలు, శిబిరాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ వాహనాలు లేదా టూర్ వాహనాల ద్వారా అనుమతి లేకుండా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ప్రజలు, రాజకీయ నాయకులు ఎన్నికల నియమాలను గౌరవించి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. #YadadriBhuvanagiri #MunicipalElections #Section163 #BNSS #ElectionCommission #TelanganaNews #LawAndOrder #MCC Follow us on Website Facebook Instagram YouTube