www.ntodaynews.com
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
శ్రీరాంపూర్: బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
శ్రీరాంపూర్, ఏప్రిల్ 08 (ప్రెస్ న్యూస్): మంథని నుండి మందమర్రి వెళ్తున్న బైక్ శ్రీరాంపూర్ రింగ్ రోడ్డు సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రామగిరి రమేష్ అనే వ్యక్తి తలకి బలమైన గాయమైంది.
స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటీ మధుకర్, పైలట్ ఏపీ రావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రమేష్ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.