www.ntodaynews.com
అన్నదాన పథకానికి విరాళం తూర్పుగోదావరి జిల్లా భక్తుడు విరాళం
భక్తి
భక్తి
/
నంద్యాల
శ్రీశైలం దేవస్థానం అన్నదాన పథకానికి తూర్పుగోదావరి జిల్లా భక్తుడు విరాళం
శ్రీ కె.యం. చైతన్య, తూర్పు గోదావరి వారు సోమవారం (23.03.2026) అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,809/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.