BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:30 AM
32 వీక్షణలు

తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో జరిగిన స్వీకార కార్యక్రమం సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కొత్త ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రాధాన్యంగా ఉంటుందని ఏ. కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.

తిరువూరులో అభివృద్ధి పనులకు ఊపు తెచ్చేలా సమన్వయంతో పనిచేస్తానని, అధికార యంత్రాంగం ప్రజల వద్దకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. కొత్త ఆర్డీఓ రాకతో తిరువూరు రెవెన్యూ వ్యవస్థలో మార్పులు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.