BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:30 AM
91 వీక్షణలు

తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో జరిగిన స్వీకార కార్యక్రమం సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కొత్త ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రాధాన్యంగా ఉంటుందని ఏ. కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.

తిరువూరులో అభివృద్ధి పనులకు ఊపు తెచ్చేలా సమన్వయంతో పనిచేస్తానని, అధికార యంత్రాంగం ప్రజల వద్దకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. కొత్త ఆర్డీఓ రాకతో తిరువూరు రెవెన్యూ వ్యవస్థలో మార్పులు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.