BREAKING
సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

తల్లి ఆశీస్సులతో సీఎం పీఠం అధిరోహించిన డీకే శివకుమార్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:16 PM
21 వీక్షణలు

తల్లి ఆశీస్సులతో సీఎం పీఠం అధిరోహించిన డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మ ఆశీర్వాదం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని సీనియర్ నాయకులను స్వయంగా కలిసి ఆహ్వానించారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడలను కలిసిన డీకే శివకుమార్.. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ భేదాలను పక్కనబెట్టి అందరి అనుభవాన్ని వినియోగించుకుంటానని తెలిపారు.

ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయగా, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయగా, మరో 13 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్‌గా హెచ్‌కే పాటిల్ బాధ్యతలు చేపట్టనుండగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరయ్యారు.

లోక్ భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, దేవెగౌడ తదితరులు డీకే శివకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.