BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం

తెలంగాణ
23 Jan, 2026 - 06:33 AM
297 వీక్షణలు
పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ వసంత పంచమిని పురస్కరించుకుని గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎంఈఓ సురేందర్ రెడ్డి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గుమ్మడి ఉమాదేవి, కడెం ఉమాదేవి, పాండురంగం, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మ పాల్గొన్నారు. అలాగే మాజీ జెడ్పిటిసి భాషబోయిన పెంటయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రంగు కృష్ణవేణి, గోపాల్ గౌడ్, పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ భువనగిరి బాల్ నరసింహ, దేవస్థానం చైర్మన్ గాండ్ల బాలరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కాడిగళ్ళ బాబురావు, కనకబోయిన కిషోర్, కడెం అశోక్, భానుశ్రీ వేణు, రజిత భాస్కర్, మంద భాస్కర్, కడెం సంపూర్ణ కిరణ్‌తో పాటు అంగన్వాడి టీచర్ శోభారాణి, రాజమల్లేష్, బాల్రాజ్, ఎట్టయ్య, దేశం శ్రీకాంత్ గౌడ్, అంజయ్య, మల్లేష్, నరసింహ నవీన్ పాల్గొన్నారు. ఆలయ పురోహితులు సురేష్ పంతులు వేదమంత్రాల మధ్య చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. #Aksharabhyasam #VasanthaPanchami #TempleEvent #ChildrenEducation #IndianTradition #VillageCulture #DevotionalEvent #BBNagar Follow us on Website Facebook Instagram YouTube