BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

జర్నలిస్టుల సంక్షేమమే టియుడబ్ల్యూజే (ఐజేయు) లక్ష్యం

తెలంగాణ
07 Jun, 2025 - 09:52 AM
188 వీక్షణలు
జర్నలిస్టుల సంక్షేమమే టి యు డబ్ల్యూ జే (ఐజేయు) లక్ష్యం --- జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయన్న, ఫీజు రాయితీ తో జర్నలిస్టులకు ఊరట ---- కార్యదర్శి పెద్ది నరేందర్ NTODAY NEWS రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలని డి.ఈ.ఓ.కు టియుడబ్ల్యూజే(ఐజేయు) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 4న వినతి పత్రం అందజేశారు. దానికి స్పందిస్తూ డిఇఓ అన్ని ప్రైవేట్ పాఠశాలలో చదివే జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న మరియు జిల్లా కార్యదర్శి పెద్ది నరేందర్ మాట్లాడుతూ ఫీజు రాయితీ జర్నలిస్టుల విజయమని, జర్నలిస్టుల సేవలను గుర్తించి డిఇఓ తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయమని, ఫీజు రాయితీ జర్నలిస్టులకు ఊరటగా ఉంటుందని , జర్నలిస్టు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube