BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కట్టా కుమార్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా సీతారాముల కళ్యాణం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
27 Mar, 2026 - 11:33 PM
108 వీక్షణలు

వాజపేయ్ నగర్ లో కట్టా కుమార్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా సీతారాముల కళ్యాణం

కుత్బుల్లాపూర్: 131వ డివిజన్, వాజపేయి నగర్ శ్రీరామ మందిరంలో  సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త కట్టా నాగరాజు దంపతుల ఆశీస్సులతో, బీజేపీ డివిజన్ అధ్యక్షులు కట్టా కుమార్ దంపతులు కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో బీజేపీ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ వర్మ దంపతులు, సీనియర్ నాయకులు రవి యాదవ్, డివిజన్ ఉపాధ్యక్షులు సుజాత రాజశేఖర్, దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొడ్డి కృష్ణయ్య, మహిళా నాయకురాలు మహేశ్వరి,విమేష్,, వసంత్,,చింటూ, అనిల్, శ్రీకాంత్ సహా పెద్ద సంఖ్యలో వాజ్‌పేయినగర్ వాసులు పాల్గొన్నారు