www.ntodaynews.com
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ పెరుగుదల
జాతీయం
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ పెరుగుదల చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా ₹993 పెంచింది.
ఈ పెరుగుదలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక్క సిలిండర్ ధర ₹3071కి చేరింది.
అయితే, గృహ వినియోగానికి ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.