BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

వాట్సాప్ ఫైళ్లపై జాగ్రత్తలు చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:32 PM
110 వీక్షణలు

చాట్రాయి, మార్చి 23: వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద ఫైళ్లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ ప్రజలకు హెచ్చరించారు.

ఆధార్, బ్యాంకు, ప్రభుత్వ చలానా వంటి పేర్లతో పంపించే ఫైళ్లు మోసపూరితమైనవిగా ఉండే అవకాశముందని తెలిపారు. వాటిని తెరిస్తే మొబైల్ ఫోన్లు దుర్వినియోగానికి గురై, వ్యక్తిగత సమాచారం దొంగల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

అలాగే, ఇలాంటి సందేశాలు బంధుమిత్రుల వాట్సాప్ ఖాతాల ద్వారా కూడా రావచ్చని, వారి ఖాతాలు దుర్వినియోగం కావడంతో పంపబడే అవకాశం ఉందని చెప్పారు.

కాబట్టి అనుమానాస్పద ఫైళ్లు, లింకులు వచ్చినప్పుడు వెంటనే తొలగించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సైబర్ నేర విభాగాన్ని సంప్రదించాలని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.