BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 March 2026, 11:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాట్సాప్ ఫైళ్లపై జాగ్రత్తలు చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:32 PM
189 వీక్షణలు

చాట్రాయి, మార్చి 23: వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద ఫైళ్లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ ప్రజలకు హెచ్చరించారు.

ఆధార్, బ్యాంకు, ప్రభుత్వ చలానా వంటి పేర్లతో పంపించే ఫైళ్లు మోసపూరితమైనవిగా ఉండే అవకాశముందని తెలిపారు. వాటిని తెరిస్తే మొబైల్ ఫోన్లు దుర్వినియోగానికి గురై, వ్యక్తిగత సమాచారం దొంగల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

అలాగే, ఇలాంటి సందేశాలు బంధుమిత్రుల వాట్సాప్ ఖాతాల ద్వారా కూడా రావచ్చని, వారి ఖాతాలు దుర్వినియోగం కావడంతో పంపబడే అవకాశం ఉందని చెప్పారు.

కాబట్టి అనుమానాస్పద ఫైళ్లు, లింకులు వచ్చినప్పుడు వెంటనే తొలగించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సైబర్ నేర విభాగాన్ని సంప్రదించాలని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.