BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 07:07 pm
Posted by : BOYA SWAMY

ఎమ్మెల్యేను కలిసిన ఉరుమడ్ల నాయకులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
05 Sep, 2026 - 07:07 PM
26 వీక్షణలు

ప్రజా వికాస సభలో ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఉరుమడ్ల నాయకులు

మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, వార్డు సభ్యుడు హరిప్రసాద్‌రెడ్డి

నకిరేకల్ | Ntoday News

నకిరేకల్‌లో నిర్వహించిన ప్రజా వికాస సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరైన సందర్భంగా ఉరుమడ్ల గ్రామానికి చెందిన నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, 5వ వార్డు సభ్యుడు హరిప్రసాద్‌రెడ్డి, నడింపల్లి గోపాల్, పరమేశం తదితరులు ఎమ్మెల్యే వేముల వీరేశంతో సమావేశమయ్యారు.

నియోజకవర్గ అభివృద్ధి, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై నాయకులు ఎమ్మెల్యేతో చర్చించినట్లు తెలిపారు. ప్రజా వికాస సభకు ముఖ్యమంత్రి హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.