BREAKING
తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు నివాళి అర్పణ ఎండల తీవ్రత నాగర్ కర్నూల్ ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ అన్నమయ్య జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ధరలు చల్లని కబురు ఈసారి ముందుగానే రుతుపవనాలు జగిత్యాలలో శ్రీ వశిష్ట అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రారంభం దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలో మల్లేష్ మృతదేహం లభ్యం వాహనదారులు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్‌ విడుదల తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు నివాళి అర్పణ ఎండల తీవ్రత నాగర్ కర్నూల్ ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ అన్నమయ్య జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ధరలు చల్లని కబురు ఈసారి ముందుగానే రుతుపవనాలు జగిత్యాలలో శ్రీ వశిష్ట అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రారంభం దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలో మల్లేష్ మృతదేహం లభ్యం వాహనదారులు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్‌ విడుదల
www.ntodaynews.com

విజయవాడలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం

తెలంగాణ
07 Aug, 2025 - 06:57 PM
59 వీక్షణలు
విజయవాడలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం NTODAY NEWS: విజయవాడ, విజయవాడ: ఏపీలో ఏసీబీ(ACB)కి భారీ తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ అబ్బవరపు శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. గుత్తేదారు నుంచి రూ.25లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్‌ భారీగా లంచం డిమాండ్‌ చేశారు. గుత్తేదారు ఆయనకు ఇప్పటికే రూ.25లక్షలు చెల్లించారు. మరో రూ.25లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్‌ కోరడంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్‌సీని పట్టుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube