BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కింద రైతులకు రూ.3,125 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:52 PM
32 వీక్షణలు

రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాల కింద మొత్తం రూ.3,125.47 కోట్లు విడుదల చేయనున్నారు.

ఈ నెల 20న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు సాయం విడుదల చేయనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని తారకేశ్వర్‌లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 జమ కానుంది. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 చొప్పున అందనుంది.

మొత్తం 45,69,817 మంది పట్టాదారులు, 1,16,021 మంది అటవీ హక్కు సాగుదారుల కుటుంబాలకు ఈ నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.