BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కింద రైతులకు రూ.3,125 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:52 PM
91 వీక్షణలు

రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాల కింద మొత్తం రూ.3,125.47 కోట్లు విడుదల చేయనున్నారు.

ఈ నెల 20న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు సాయం విడుదల చేయనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని తారకేశ్వర్‌లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 జమ కానుంది. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 చొప్పున అందనుంది.

మొత్తం 45,69,817 మంది పట్టాదారులు, 1,16,021 మంది అటవీ హక్కు సాగుదారుల కుటుంబాలకు ఈ నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.