BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:16 PM
32 వీక్షణలు

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పేదలకు ధీమా ఇచ్చే పథకం అని పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు వ్యాఖ్య

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సచివాలయ సిబ్బంది కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేద ప్రజలు ధీమాగా జీవిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సామాజిక పెన్షన్‌గా రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 అందిస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని తెలిపారు.

పేద కుటుంబాలకు చంద్రబాబు పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బలపరచాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, గద్ధల ఆంటోనీ, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.