BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:16 PM
114 వీక్షణలు

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పేదలకు ధీమా ఇచ్చే పథకం అని పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు వ్యాఖ్య

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సచివాలయ సిబ్బంది కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేద ప్రజలు ధీమాగా జీవిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సామాజిక పెన్షన్‌గా రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 అందిస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని తెలిపారు.

పేద కుటుంబాలకు చంద్రబాబు పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బలపరచాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, గద్ధల ఆంటోనీ, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.