BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

బీ.ఎస్.ఎన్.ఎల్, వొడాఫోన్ ఐడియా చేతులు కలపనున్నాయి

జాతీయం
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
22 Mar, 2026 - 09:44 AM
138 వీక్షణలు

బీ.ఎస్.ఎన్.ఎల్, వొడాఫోన్ ఐడియా చేతులు కలపనున్నాయి 

నెట్‌వర్క్ బలోపేతం కోసం వ్యూహాత్మక ఒప్పందం

దేశీయ టెలికాం రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్ (BSNL) మరియు ప్రైవేట్ రంగ సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తమ వనరులను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. రెండు సంస్థలు తమ వద్ద ఉన్న మొబైల్ టవర్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను సంయుక్తంగా వినియోగించుకోనున్నాయి. నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు తమ వద్ద ఉన్న స్పెక్ట్రమ్ ని కూడా పరస్పరం పంచుకోనున్నారు. విడివిడిగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అయ్యే భారీ వ్యయాన్ని తగ్గించుకోవడమే ఈ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఒప్పందం వల్ల రెండు నెట్‌వర్క్‌ల పరిధి పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు తొలగి, కాల్ డ్రాప్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంటర్నెట్ వేగంతో పాటు నెట్‌వర్క్ నాణ్యత కూడా మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థల పోటీని తట్టుకునేందుకు ఈ వ్యూహం ఎంతగానో దోహదపడనుంది.