BREAKING
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి
www.ntodaynews.com

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జిల్లా వాసులకు కలెక్టర్ అభినందనలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 10:19 PM
9 వీక్షణలు

తల్లి–కూతుళ్ల ప్రతిభకు ప్రశంసలు.. అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు

మంచిర్యాల, జూన్ 6: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మే 29న నిర్వహించిన హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో పాల్గొని రికార్డు సాధించిన జిల్లా వాసులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో గిన్నిస్ రికార్డు సాధించిన బొడ్డు కవిత, బొడ్డు అన్విత ఏంజిల్‌లను సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొన్న గిన్నిస్ అచీవర్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషమన్నారు. అందులో మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లి–కూతుళ్లు బొడ్డు కవిత, బొడ్డు అన్విత ఏంజిల్ ఎంపికై గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. వారి ప్రతిభ మరెంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రాజలింగు తదితరులు పాల్గొన్నారు.