BREAKING
రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య
www.ntodaynews.com

​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి..

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 12:34 PM
19 వీక్షణలు

​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ఎండిపోయిన బావులు, అల్లాడుతున్న ప్రజలు!

​దండేపల్లి, ఏప్రిల్ 19:

దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ఈడిగేవాడ కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. వేసవి ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి, గ్రామంలోని బావులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం ఉన్న ఒక్క బావిపైనే వందలాది మోటార్లు వేసి నీటిని తోడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది.

​తమ ప్రాంతంలో నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, తక్షణమే స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తమ కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు