BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 11:33 AM
43 వీక్షణలు

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం - సీసీ కెమెరాలు బిగిస్తూ యువకుడు మృతి

జైపూర్: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సీసీ కెమెరాలు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు స్టాండ్ పైనుంచి కిందపడి మంచిర్యాలకు చెందిన తోగిటి శివ (29) అనే యువకుడు మృతి చెందాడు. మంచిర్యాల పట్టణానికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న శివ, ఆదివారం జైపూర్ కేజీబీవీలో కెమెరాలు అమర్చే పనుల నిమిత్తం వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. పైనుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలైన శివను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఉపాధి కోసం వచ్చి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి