BREAKING
రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య
www.ntodaynews.com

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 11:33 AM
15 వీక్షణలు

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం - సీసీ కెమెరాలు బిగిస్తూ యువకుడు మృతి

జైపూర్: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సీసీ కెమెరాలు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు స్టాండ్ పైనుంచి కిందపడి మంచిర్యాలకు చెందిన తోగిటి శివ (29) అనే యువకుడు మృతి చెందాడు. మంచిర్యాల పట్టణానికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న శివ, ఆదివారం జైపూర్ కేజీబీవీలో కెమెరాలు అమర్చే పనుల నిమిత్తం వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. పైనుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలైన శివను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఉపాధి కోసం వచ్చి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి