BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 11:33 AM
22 వీక్షణలు

జైపూర్ కేజీబీవీలో ప్రమాదం - సీసీ కెమెరాలు బిగిస్తూ యువకుడు మృతి

జైపూర్: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సీసీ కెమెరాలు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు స్టాండ్ పైనుంచి కిందపడి మంచిర్యాలకు చెందిన తోగిటి శివ (29) అనే యువకుడు మృతి చెందాడు. మంచిర్యాల పట్టణానికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న శివ, ఆదివారం జైపూర్ కేజీబీవీలో కెమెరాలు అమర్చే పనుల నిమిత్తం వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. పైనుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలైన శివను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఉపాధి కోసం వచ్చి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి