BREAKING
రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య
www.ntodaynews.com

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 01:42 PM
81 వీక్షణలు

​ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే నిప్పులు – రైతుల పక్షాన పోరాట హెచ్చరిక

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేయడం వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఘాటుగా విమర్శించారు.

గత కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది సర్వత్రా జలకళ ఉట్టిపడేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ ఎల్లంపల్లి వంటి కీలక జలాశయాలను ఎడారిలా మారుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని, కేవలం మాటలకే పరిమితమవుతూ క్షేత్రస్థాయిలో ప్రజలను వంచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని వెంటనే రైతులకు భరోసా కల్పించకపోతే, సామాన్య జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు